*వెట్రి వెల్ మురుగన్ కి హారో హర*
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన "తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము, మచిలీపట్నం.
తేదీ. 11 ఫిబ్రవరి , 2025 , మంగళ వారం, ఉదయం 7.00 గంటలకు.
మచిలీపట్నం, జిల్లా పరిషత్ (ZP) సెంటర్, విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం నుండి బయలుదేరి , పాతబస్టాండ్ "పర్వత వర్థిని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి " వారి దేవస్థానమునకు చేరును. తదుపరి భక్తులచే శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును.
కావడి & పాల కలశం సేవలో పాల్గొను వారు తమ పేర్లు నమోదు చేయుట కొరకు ట్రస్ట్ యొక్క క్రింది నెంబర్ లకు సంప్రదించగలరు:
Cell: 9247330323 ; 9059065452 ; 7780179858 ; 80747 66636 ; 8919096590 ; 9440217893
*గమనిక : కావడి ద్రవ్యములు భక్తులు ఏర్పాటు చేసుకొనవలెను
ఇట్లు :
శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్, (రి.77/22),
గొడుగుపేట,
మచిలీపట్నం.