తిరుతొండర్ తొగై - దేవారం గానం
ణాళ్వర్ (నలుగురు) శివ భక్త నాయనారు లలో ఒకరైన సుందరర్ నాయనారు , 63 నాయనార్ల నామావళి ని తిరుతొండర్ తొగై (శివ దాసుల కూటమి) అను శీర్షికనామంతో రచించిన ఈ కీర్తన, తరువాతి కాలంలో తంజావూర్ బ్రిహదీశ్వర ఆలయం నిర్మాణ కర్త శ్రీ రాజ రాజ చోళుని ఆజ్ఞ మేరకు ఆస్థాన కవి అయిన నంబిఆండార్ నంబి దేశ సంచారం చేసి 63 నాయనార్ల జీవిత చరిత్రలను మరియు ఆ నాయనార్ల రచనలు కలిగిన తాళపత్ర గ్రంధములను సంగ్రహించి పెరియపురాణం అను నామం తో గ్రంథ రచన చేసి తిల్లై (తిరుచిత్అంబలం) నటరాజ స్వామి పొన్నాంబళం (స్వర్ణ వేదిక ) సన్నిధి లో రాజ రాజ చోళుని సమక్షంలో అరంగేట్రం చేసి పెరియపురాణం గ్రంధం ను జాతికి అంకితం చేసెను , తేదుపరి కాలంలో ప్రాచీన శివ భక్తి గ్రంధములు క్రోడీకరణ లో ఈ పెరియపురాణం పన్నెండు తిరుమురైగల్ (12 శివభక్త పురాణములు) లో ఒకటిగా స్థానం పొందినది.
https://www.youtube.com/watch?v=j3zT6yhDffM
రవికుమార్ P.
కార్తికేయ సేవ ట్రస్ట్,
మచిలీపట్టణం
9059065452
No comments:
Post a Comment